బరాబర్ గుహలు

Français हिन्दी Português Deutsch Español English Українська Русский Català

బరాబర్ గుహలు
Wikipedia

భారతదేశంలో కొండలను తొలిచి నిర్మించిన రాతి గుహలలో అత్యంత పురాతనమైనవి బరాబర్ గుహలు. ఇవి బిహార్ లోని గయ జిల్లాలో వున్నాయి. క్రీ.పూ. 3 వ శతాబ్దానికి చెందిన ఈ రాతి గుహలు మౌర్య చక్రవర్తుల కాలం నాటివి. ఈ గుహలలో మౌర్య చక్రవర్తులు అశోకుడు, అతని మనుమడు దశరథుడు లకు చెందిన శిలా శాసనాలు లభించాయి. ఈ గుహలను మౌర్య చక్రవర్తులు తొలిపించి అజీవకులకు దానంగా ఇచ్చారు.




Impressum