हिन्दी 中文 Español English Tiếng Việt Bahasa Melayu Svenska Italiano
కదిరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీ సత్యసాయి జిల్లాలోని కదిరి మండలం లోని గ్రామం.ఇది కదిరి పురపాలక సంఘ ముఖ్య పట్టణం, అదే జిల్లాకు చెందిన ఒక మండలం. కదిరి మల్లెపూలకు, కనకాంబరాలు (కుంకుమ పూలు) కు ప్రసిద్ధిగాంచింది. కదిరి కుంకుమ అంధ్ర, కర్ణాటకలో విరివిగా అమ్మబడుతుంది. ఇక్కడి ప్రసిద్ధిచెందిన శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం వుంది.కదిరి శ్రీ సత్యసాయి జిల్లాలో రెండవ పెద్ద పట్టణం.ఆంధ్ర రాష్ట్రంలో కదిరి పెద్ద పట్టణంగా ఉండేది.