Tiếng Việt Українська हिन्दी 日本語 Nynorsk Slovenčina English Русский Français 中文 Polski Nederlands Čeština Deutsch Euskara Italiano Norsk (Bokmål) Català Svenska
ఆరావళి పర్వతాలు వాయవ్య భారతదేశంలోని పర్వత శ్రేణి. ఈ పర్వత శ్రేణి ఢిల్లీ వద్ద మొదలై నైరుతి దిశలో సుమారు 670 కి.మీ.(430మైళ్లు) పాటు, దక్షిణ హర్యానా రాజస్థాన్ గుండా వెళ్ళి, గుజరాత్లో ముగుస్తుంది. ఈ పర్వత శ్రేణిలో ఎత్తైన శిఖరం గురు శిఖర్ - ఎత్తు 1,722 మీటర్లు.