ఆరావళీ పర్వత శ్రేణులు

Tiếng Việt Українська हिन्दी 日本語 Nynorsk Slovenčina English Русский Français 中文 Polski Nederlands Čeština Deutsch Euskara Italiano Norsk (Bokmål) Català Svenska

ఆరావళీ పర్వత శ్రేణులు
Wikipedia

ఆరావళి పర్వతాలు వాయవ్య భారతదేశంలోని పర్వత శ్రేణి. ఈ పర్వత శ్రేణి ఢిల్లీ వద్ద మొదలై నైరుతి దిశలో సుమారు 670 కి.మీ.(430మైళ్లు) పాటు, దక్షిణ హర్యానా రాజస్థాన్ గుండా వెళ్ళి, గుజరాత్‌లో ముగుస్తుంది. ఈ పర్వత శ్రేణిలో ఎత్తైన శిఖరం గురు శిఖర్ - ఎత్తు 1,722 మీటర్లు.




Impressum